

శవ రాజకీయాలకు, సింపతీ రాజకీయాలకు పెట్టింది పేరు వైసిపి పార్టీ…. పల్లం సరోజినీ జీవన్
నందిగామ సురేష్ ఆసత్య ఆరోపణలకు, అబద్ధ కల్పిత కథలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు
తప్పు చేసిన వ్యక్తులు ఎంత పెద్ద వారైనా కూటమి ప్రభుత్వం ఊరుకోదు
గతంలో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి పార్లమెంట్లో కనీసం పర్యటించని వ్యక్తి సురేష్
చుట్టపు చూపుగా వస్తువా తప్పితే స్థానిక ప్రజల సమస్యలపై ఏనాడైనా పట్టించుకున్నావా
పార్లమెంట్ సభ్యునిగా అవకాశం ఇస్తే పార్లమెంటు పరిధిలోని ప్రజల సమస్యలను పట్టించుకోని వ్యక్తి మాజీ ఎంపీ సురేష్
వైసీపీ పార్టీ, నందిగామ సురేష్ మాయమాటలు నమ్మే పరిస్థితిలో ప్రస్తుతం ఎవరూ లేరు, గతంలో కూడా అరటి తోటల దగ్ధం కేసులో సురేష్ అసత్య ఆరోపణలు చేసి సీటు సంపాదించుకొని డ్రామాలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు , తన పార్లమెంటు పరిధిలో చట్టపు చూపుగా తప్పితే ఏనాడు ప్రజా సమస్యల పరిష్కరించిన దాఖలాలు లేవు. గతంలో జగన్తో ఫోటోలు ఫోజులు ఇవ్వడం తప్పితే, తన పార్లమెంటు పరిధిలోని ప్రజలకు, తన సొంత సామాజిక వర్గానికి కూడా ఏమాత్రం ఉపయోగపడని వ్యక్తి నందిగామ సురేష్. ఇప్పుడు మరలా మాయమాటలు చెబుతూ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లా







