ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రతి ఏటా జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు.రాష్ట్ర సచివాలయానికి ఈనెల 25వతేదీ సెలవు దినమైనందున 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈనెల 24వ తేది శుక్రవారం ఉ.11 గం.లకు సచివాలయం మొదటి భవనం ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున సచివాలయంలో గల అన్ని శాఖల అధికారులు,సిబ్బంది ఈజాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల ప్రతిజ్ణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ముకేశ్ కుమార్ మీనా తెలియజేశారు.
Read Next
8 hours ago
అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం: వైద్య విద్యార్థుల వీర చర్యలు Air India Crash in Ahmedabad: Medical Students’ Heroic Response
April 10, 2025
SCR These are the summer special trains ‘వేసవి స్పెషల్ ట్రైన్స్ ఇవే
April 10, 2025
Vijayawada: Shaap Chairman congratulates fencing athlete :ఫెన్సింగ్ క్రీడాకారిణికి శాప్ ఛైర్మన్ అభినందన
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.
Related Articles
Check Also
Close
-
బాలికా మేలుకో.. చట్టాలు తెలుసుకో !* నేడు జాతీయ బాలికా దినోత్సవం..January 24, 2025
-
NATIONAL SCHOOL GAMES.:బాలబాలికల టోర్న్ మెంట్ 2024-2025..January 23, 2025
-
Canada news: తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి వేడుకలు.January 20, 2025
-
2025 calendar CITY NEWS TELUGU :2025 క్యాలెండర్January 15, 2025