Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍బాపట్ల జిల్లా

Bapatla Local News: నిధులు మంజూరుకు అంగీకరించిన- ఎంఎల్ఎ వేగేశన నరేంద్ర వర్మ రాజు

బాపట్ల: 20-11-25:- కర్లపాలెం మండలానికి చెందిన నల్లమోతువారిపాలెం ప్రాదేశిక నియోజకవర్గ ఎంపీటీసీ సభ్యుడు తాండ్ర సాంబశివరావు, కొత్త నందాయపాలెం సర్పంచ్ ఆట్ల వెంకటేశ్వరమ్మ తరపున గ్రామ సీనియర్ టీడీపీ నాయకుడు ఆట్ల అయ్యప్ప రెడ్డితో కలిసి బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజును వారి కార్యాలయంలో కలిశారు.కొత్త నందాయపాలెం, నల్లమోతువారిపాలెం గ్రామాల అభివృద్ధి కోసం కర్లపాలెం మండల పరిషత్ ఆమోదించిన నిధుల విడుదలపై చర్చించిన ఈ ప్రతినిధి బృందానికి, సంబంధిత పనులు వేగవంతం చేసి నిధుల విడుదలకు తక్షణ చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వేగేశన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఎంపీటీసీ తాండ్ర మాట్లాడుతూ, “మా ప్రాదేశిక నియోజకవర్గ అభివృద్ధి పనులకు ముందుకొచ్చి నిధుల మంజూరుకు అంగీకరించిన ఎమ్మెల్యే గారికి గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం” అన్నారు.గ్రామాల మౌలిక వసతుల మెరుగుదలకు ఈ నిధులు దోహదపడతాయని స్థానిక నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button