తల్లికి వందనం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెడుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. “తల్లికి వందనం’ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే ఇస్తాం. బడ్జెట్లో 9407 కోట్లు ఈ పథకానికి కేటాయించాం. గత ప్రభుత్వంలో దీనికి ఏడాదికి 5,540 కోట్లు కేటాయించారు, గతంతో పోలిస్తే ఇది 50శాతం అధికం. ఎన్నికలకు ముందు సూపర్-6 అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తల్లికి వందనం పథకాన్ని చంద్రబాబు ప్రకటించారు. మే నెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంతమంది చదువుకునే బిడ్డలుంటే అంతమందికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తాం” అని లోకేశ్ స్పష్టం చేశారు.
Read Next
31 minutes ago
ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి, ఇంటర్కు దరఖాస్తులు ప్రారంభం||Open School Admissions Begin for SSC & Inter in Vinukonda
1 hour ago
శ్రావణ శుద్ధ సప్తమి సందర్భంగా భీమవరం మావుళ్ళమ్మ ఆలయంలో ఘన దీపార్చన||Grand Deeparchana at Bheemavaram Mavullamma Temple on Sravana Saptami
3 hours ago
మంత్రిగా బిజీ లైఫ్.. కానీ తండ్రిగా కొడుకు కోసం ఒక్క రోజు.. దేవాన్ష్ కోసం లోకేష్ ప్రేమ
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.
Related Articles
తాడేపల్లిలో బాబు షూరిటీ మోసం సభ – ప్రజల్లో ఆగ్రహావేశాలు||Tadepalli: Babu’s Surety Scam Guarantee Sparks Public Anger
3 days ago
దుగ్గిరాలలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం – ప్రజల్లో కోపం, నాయకుల ధ్వజం||Scam Guaranteed Event in DuggiralaPeople Fume, YSRCP Slams Coalition Failures
3 days ago
Check Also
Close