Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

10 Most Vital Paddy Procurement Points: Bapatla RDO’s ‘Excellent’ Mill Inspection||10 అత్యంత కీలకమైన ధాన్యం కొనుగోలు అంశాలు: బాపట్ల ఆర్‌డీఓ ఆధ్వర్యంలో మిల్లుల ‘అద్భుత’ తనిఖీ

10 Most Vital Paddy Procurement Points: Bapatla RDO's 'Excellent' Mill Inspection||10 అత్యంత కీలకమైన ధాన్యం కొనుగోలు అంశాలు: బాపట్ల ఆర్‌డీఓ ఆధ్వర్యంలో మిల్లుల 'అద్భుత' తనిఖీ

ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన నేపథ్యంలో మిల్లులో సిద్ధతను పరిశీలించేందుకు బాపట్ల ఆర్డీవో గ్లోరియా ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ బృందం శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్లలోని వెంకట నాగసాయి ట్రేడర్స్ మిల్లును అధికారులు సందర్శించి స్టాక్ ఏర్పాట్లు, యార్డ్ సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని ఆర్డీవో సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సలీమా, సివిల్ సప్లైస్ డీటీ ఫణి కుమార్, ఫైర్, ఎనర్జీ, లీగల్ మెట్రాలజీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker