చిలకలూరిపేట,పొలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గుండె పోటుతో మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. చీరాలకు చెందిన కానిస్టేబుల్ జయరాజ్(44) నాదెండ్ల మండల పరిధిలోని పొలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. దీంతో అతని కుటుంబంలో శుక్రవారం విషాద ఛాయలు నెలకొన్నాయి..
చిలకలూరిపేట,పొలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గుండె పోటుతో మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. చీరాలకు చెందిన కానిస్టేబుల్ జయరాజ్(44) నాదెండ్ల మండల పరిధిలోని పొలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. దీంతో అతని కుటుంబంలో శుక్రవారం విషాద ఛాయలు నెలకొన్నాయి..