chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

P G R S ku :పి జి ఆర్ ఎస్ కు 210 అర్జీలు-జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్

P G R S ku :పి జి ఆర్ ఎస్ కు 210 అర్జీలు-జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అర్జీలను స్వయంగా పరిశీలించి సంబంధిత శాఖాధికారులకు పంపిస్తూ “ప్రతి అర్జీకి సమయానుసారం, నాణ్యతతో స్పందన ఉండాలి” అని సూచించారు. కొత్తగా వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా, రెండు పర్యాయాలకుపైగా అర్జీలు ఇచ్చిన పౌరుల కోసం ఆధార్ అనుసంధానంతో పింక్ స్లిప్ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తామని తెలిపారు. ఇందులో గత అర్జీల వివరాలు, పరిష్కారం ఏ దశలో ఉందో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పింక్ స్లిప్ వచ్చిన అర్జీలను అధికారులు అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించారు.అర్జీలు పరిష్కరించలేని సందర్భాల్లో, కారణాలను అర్జీదారులకు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా తప్పనిసరిగా తెలియజేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మండలస్థాయి అధికారులకు వీక్షణ సమావేశం ద్వారా ఈ మార్గదర్శకాలపై అవగాహన కల్పించినట్లు వివరించారు.మొంథా తుపాను నేపథ్యంలో నష్టపోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులు, పరిహారం తక్షణమే పంపిణీ చేయాలని కూడా సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన, డీఆర్ఓ జి. గంగాధర్ గౌడ్, బాపట్ల ఆర్డీఓ పి. గ్లోరియా, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker