Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

PHIRANGIPURAM..జాతీయ రహదారి భూసేకరణ సర్వే నంబర్ల భూములు పరిశీలించిన.. భార్గవ తేజ

నేషనల్ హైవే ఆథారిటీ ఇండియా ఆదేశాల మేరకు వినుకొండ – గుంటూరు జాతీయ రహదారి నంబర్ 544D నాలుగు లైన్ల విస్తరణలో భాగంగా భూ సేకరణ నిమిత్తం గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ , గుంటూరు భూ సేకరణ అధికారి భార్గవ తేజ గురువారం ఫిరంగిపురం మండలంలో పర్యటించారు. మండలంలో భూ సేకరణ చేయబడుతున్న 7 గ్రామాలు 1.పొనుగుపాడు 2. మేరికపూడి 3. నుదురుపాడు 4. వేమవరం 5. రేపూడి 6. ఫిరంగిపురం 7. అమీనాబాద్ గ్రామము ల నందు భూ సేకరణ ద్వారా సేకరించుబడుతున్న సర్వే నెంబర్లు నందు గల భూములను పరిశీలింఛి సంబంధిత రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫిరంగిపురం తహసిల్దార్ జె.ప్రసాద రావు , మండల సర్వేయర్, ఫిరంగిపురం, మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ , ఫిరంగిపురం, ఆయా గ్రామాల రెవిన్యూ అధికారులు ,గ్రామ సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button