ఆంధ్రప్రదేశ్
Pirangipuram Petition to CI to resolve issues
ఫిరంగిపురంలోని నర్సింగ్ కళాశాలకు చెందిన బిఎస్సీ నర్సింగ్ విద్యార్థులు మంగళవారం ఫిరంగిపురం సీఐ శివరామకృష్ణను కలిశారు. కళాశాలలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలు సీఐ కు తెలిపి వినతి పత్రం అందజేశారు. సీఐ శివరామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై కళాశాల అధ్యాపకులు, యాజమాన్యంతో మాట్లాడతానని, సమస్యలు పరిష్కరిస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు.