chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

PMEGP padhakam :పీఎంఈజీపి పథకం కింద తురిమెళ్ళ కరుణకుమారికి కియా కారును అందజేసిన-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్

బాపట్ల: 05-12-2025:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను సమర్థవంతంగా వినియోగించి లబ్ధిదారులు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ అభిలషించారు.శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ ఆవరణలో పీఎంఈజీపి పథకం కింద చెరుకుపల్లి మండలం గోడవల్లి గ్రామానికి చెందిన ఆదర్శ మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలు తురిమెళ్ళ కరుణకుమారికి జీవనోపాధి కోసం కియా కారును జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్ అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ—ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ ప్రోగ్రాం స్కీం ద్వారా లబ్ధిదారులు కోరిన ప్రకారం యూనిట్లు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. కరుణకుమారికి అందజేసిన కియా కార్‌ యూనిట్ విలువ రూ.13,93,000 కాగా, ఇందులో బ్యాంకు రుణం రూ.13,11,000, లబ్ధిదారుని వాటా రూ.82,000 ఉంటాయని, ఈ పథకం క్రింద 35 శాతం సబ్సిడీ వర్తించనున్నట్లు వివరించారు.కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ లవన్న, సంబంధిత శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker