Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍ఎలూరు జిల్లా

Eluru Local News:పోలవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ బొరగం శ్రీనివాసులు పర్యటన

Eluru:పోలవర: అక్టోబర్ 29:- మొంథా తుఫాన్ ప్రభావంతో పోలవరం మండలం బీసీ కాలనీ (చుట్టుకుంట చెరువు ప్రాంతం)లో నీరు నిలిచిపోయింది. ఈ పరిస్థితిని పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ & పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బొరగం శ్రీనివాసులు స్వయంగా పర్యటించారు.గ్రామస్తులు ఆయనతో మాట్లాడుతూ — “కాలనీ మొత్తం నీటమునిగి, చిన్నపిల్లలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం” అని తెలియజేశారు. ఈ సందర్భంగా బొరగం శ్రీనివాసులు తక్షణ చర్యలు తీసుకోవాలని మండల స్పెషల్ ఆఫీసర్ జి. ప్రభాకర్ కు సూచించారు.

దీనికి స్పందించిన స్పెషల్ ఆఫీసర్ జి. ప్రభాకర్, మోటార్ ఇంజిన్ల సహాయంతో నీటిని దిగువ ప్రాంతాలకు పంపే చర్యలు ప్రారంభించాలని తెలిపారు. ఎంపీడీవో శ్రీనివాస్ బాబు, రవి కుమార్, నలం గాంధీ, నీటి సంఘం అధ్యక్షులు పాదం ప్రసాద్, జనసేన నాయకులు చిన్ని, మంగిన వెంకటరమణ, నల్ల రాంబాబు, వార్డ్ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button