Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

policeamraveerulaపోలీసుఅమరవీరులదినోత్సవం-అక్టోబర్ 21

కంకిపాడు, అక్టోబర్ 21:-దేశానికి ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో పోలీసులు, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

policeamraveerulaపోలీసుఅమరవీరులదినోత్సవం-అక్టోబర్ 21

సరిహద్దుల్లో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులర్పిస్తూ కార్యక్రమం ప్రారంభమైంది. ర్యాలీ లో పోలీసులు “జై హింద్ – అమరవీరులకి వందనం” అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కంకిపాడు ఎస్‌ఐ తాతాచార్యులు, ట్రైనింగ్ ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా బలగాల దాడిని ఎదుర్కొని దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన సీఆర్పీఎఫ్ జవాన్ల త్యాగాలను స్మరించుకునే రోజు ఇది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం గా జరుపుకుంటున్నారు.దేశ భద్రత కోసం త్యాగం చేసిన వీర జవాన్లకు పోలీసులు మరియు విద్యార్థులు రెండు నిమిషాల మౌన ప్రర్థనతో నివాళులర్పించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button