Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍ఎలూరు జిల్లా

పొంగుటూరులో కేఎస్ఆర్ రైస్ మిల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

పశ్చిమ గోదావరి జిల్లా, కొయ్యలగూడెం:-మండలం పరిధిలోని పొంగుటూరు గ్రామంలో కేఎస్ఆర్ రైస్ మిల్‌ నిర్మాణం పూర్తి కావడంతో శనివారం నాడు ఆ మిల్లును ఘనంగా ప్రారంభించారు పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు గారు. ఆయన చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి మిల్లును ప్రారంభించారు.

పొంగుటూరులో కేఎస్ఆర్ రైస్ మిల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు మాట్లాడుతూ, “గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి ఇలాంటి మిల్లులు ఎంతో దోహదపడతాయి. రైతులకు న్యాయమైన మద్దతు ధరలతో పాటు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ రైస్ మిల్ కీలకపాత్ర పోషిస్తుంది,” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, కూటమి పార్టీల మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, కార్పొరేషన్ డైరెక్టర్లు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

స్థానిక గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button