Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :ప్రజల సమస్యల పరిష్కారంపై బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట దృష్టి

బాపట్ల:28-11-25:- కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పి.జి.ఆర్‌.ఎస్ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వయంగా స్వీకరించి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్టీలు, విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అన్ని మండల తహసిల్దారులతో వీక్షణ సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారంపై దిశానిర్దేశం చేశారు.

Bapatla Local News :ప్రజల సమస్యల పరిష్కారంపై బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట దృష్టి

ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేనివిధంగా ప్రతి అర్జీని వెంటనే పరిష్కరించాలని ఆమె స్పష్టం చేశారు. పింఛన్ పంపిణీపై చర్చిస్తూ డిసెంబర్ 1వ తేదీన శాతం నూరు పిండంగా నగదు పంపిణీ జరిగేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. బ్యాంకుల నుంచి అవసరమైన మొత్తాన్ని ముందుగానే డ్రా చేసి సిబ్బందికి అందించాలని చెప్పారు. తుపాను హెచ్చరిక దృష్ట్యా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, గత నెలలో మిగిలిన నగదును వెంటనే చెల్లించాలని ఆదేశించారు. లబ్ధిదారులు అందుబాటులో లేకపోతే మిగిలిన మొత్తాన్ని వెంటనే డిపాజిట్ చేయాలని సూచించారు.

Bapatla Local News :ప్రజల సమస్యల పరిష్కారంపై బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట దృష్టి

అద్దంకి నియోజకవర్గంలోని ఐదు మండలాలు బాపట్ల జిల్లా నుంచి విడిపోతున్న విషయాన్ని డీఆర్‌ఓ జి. గంగాధర్ గౌడ్ వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన గజిట్‌ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచి ప్రజలకు అవగాహన కల్పించాలని, అలాగే వచ్చిన అభ్యంతరాలను స్వీకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పి. గ్లోరియా, జిల్లా అధికారులు మరియు సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker