chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Hyderabad Local News:ప్రజారాజ్యం పార్టీలో చేరిన రిటైర్డ్ ఐఐఎస్ ఆఫీసర్ కూనపరెడ్డి హరిప్రసాద్

హైదరాబాద్‌:13-10-25:-తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త నేత ప్రవేశించారు. రిటైర్డ్ ఐఐఎస్ అధికారి కూనపరెడ్డి హరిప్రసాద్ ప్రజారాజ్యం పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిలకర రవికుమార్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ, “తెలంగాణ రాజకీయాల్లో పాతవారు వెళ్లి, కొత్త నాయకులు రావాల్సిన అవసరం ఉంది. అవినీతిరహిత, ప్రజల మద్దతుతో నడిచే పరిపాలన కోసం ప్రజారాజ్యం పార్టీకి చేరాను,” అని తెలిపారు.పార్టీ విధివిధానాలు తనకు నచ్చాయని పేర్కొన్న ఆయన, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్తతరం నాయకులను పరిచయం చేస్తామన్నారు. గ్రామస్థాయిలో ప్రజల మద్దతు కూడగట్టుకుని, పార్టీ ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు.కొత్తతరం రాజకీయాలకు నాంది పలికిన ప్రజారాజ్యం పార్టీకి తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker