chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍బాపట్ల జిల్లాఆంధ్రప్రదేశ్

Regional Chairman Sannapureddy Suresh Reddy visited the Chirala RTC bus stand in Bapatla district.

బాపట్ల జిల్లా చీరాల ఆర్ టీ సి బస్ స్టాండ్ ని సందర్శించిన రీజియనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూటమి తరపున నేను ప్రతి బస్ స్టాండ్ ను పరిశీలిస్తున్నాను.ప్రయాణీకులు వారి వారి అభిప్రాయాలు వెల్లడించారు.సౌకర్యాలు అన్నీ బాగున్నాయని తెలిపారు.చీరాల బస్ స్టాండ్ లో పారిశుధ్య కార్మికులు చక్కగా పనిచేస్తున్నారు.బస్ స్టాండ్ అక్కడక్కడా స్లాబ్ దెబ్బతిని ఉండటం గమనించాను.అవికూడా మరమ్మత్తులు చేపడతాం.అదేవిధంగా మహిళలకు ఆగస్టు పదిహేను నుండి ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తుంది.అందుకు తగిన విధంగా వర్కింగ్ స్టాఫ్ ను నియమిస్తాం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చీరాల ఆర్ టీ సి డీ ఎం,బీజేపీ,జనసేన,తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker