chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కోనసీమ జిల్లా

AMALAPURAM lOCAL NEWS :శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు వర్చువల్ శంకుస్థాపన లో పాల్గొన్నా-ఉప ముఖ్యమంత్రి

మంగళగిరి:-డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

AMALAPURAM lOCAL NEWS :శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు వర్చువల్ శంకుస్థాపన లో పాల్గొన్నా-ఉప ముఖ్యమంత్రి

ఈ వర్చువల్ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు పాల్గొన్నారు. శంకరగుప్తంలో నిర్వహించిన ప్రత్యక్ష కార్యక్రమంలో రాజోలు శాసనసభ్యులు శ్రీ దేవ వరప్రసాద్ గారు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్‌తో పాటు జలవనరుల శాఖ అధికారులు హాజరయ్యారు.

కోనసీమ ప్రాంతంలోని కొబ్బరి రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులను రూ. 20.77 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టడం గమనార్హం. ఈ డ్రెయిన్ సమస్య కారణంగా ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించనుందని అధికారులు తెలిపారు.

AMALAPURAM lOCAL NEWS :శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు వర్చువల్ శంకుస్థాపన లో పాల్గొన్నా-ఉప ముఖ్యమంత్రి

రాజోలు పర్యటన సందర్భంగా 45 రోజుల్లో శంకరగుప్తం డ్రెయిన్ సమస్యను పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారని, ఆ హామీని ఆచరణలో పెట్టేందుకు 35 రోజుల్లోపే పనులకు శ్రీకారం చుట్టడం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు. కొనసీమ రైతులకు యూరియా కొరతతో ఇబ్బందులు || Urea Shortage Troubles Farmers in Konaseemaముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమన్వయంతో సమస్యకు వేగంగా పరిష్కారం లభించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

AMALAPURAM lOCAL NEWS :శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు వర్చువల్ శంకుస్థాపన లో పాల్గొన్నా-ఉప ముఖ్యమంత్రి

ఈ ఆధునికీకరణ పనుల ద్వారా వరద సమస్యలు నివారించడంతో పాటు, కొబ్బరి తోటలు మరియు సాగుభూములు రక్షించబడతాయని అధికారులు వెల్లడించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker