Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

“సత్తెనపల్లిలో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం – గజ్జల సుదీర్ భార్గవ్ రెడ్డి”

వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం సత్తెనపల్లి పట్టణంలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త గజ్జల సుదీర్ భార్గవ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు

రైతులకు సక్రమంగా యూరియా అందట్లేదని, ఏరియా బస్తాల కోసం గంటలకొద్దీ లైన్లో నుంచొని అవస్థలు పడాల్సి వస్తుందని, రైతులు భారతదేశానికి వెన్నుముక్కలాంటి వాళ్ళని తెలిపారు
వైఎస్ఆర్సిపి పార్టీ 9వ తారీకు రైతన్నలకు అండగా ర్యాలీని చేపట్టి ఆర్ డి ఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేస్తున్నామని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సుధీర్ భార్గవ్ రెడ్డి తెలిపారు, రైతులకు ఎల్లప్పుడూ వైఎస్ఆర్సిపి పార్టీ భరోసాగా ఉంటుందని తెలిపారు, కార్యాలయంలో 9వ తారీకు జరగబోయే ర్యాలీ పోస్టర్ని ఆవిష్కరించారు

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button