ఆంధ్రప్రదేశ్
Sattenapalli NEWS.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కన్నా
సత్తెనపల్లి పట్టణం లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా శుక్రవారం సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కన్నా లక్ష్మీనారాయణ కు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.