chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍గుంటూరు జిల్లా

“సేవా సామ్రాట్” అవార్డును అందుకున్న మందా వెంకట్రావు

వినుకొండ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతి శాఖ వారి సౌజన్యంతో శ్రీ చౌడేశ్వరి గొడుగుల మహోత్సవం సందర్భంగా శ్రీ దత్త సాయి కళాపరిషత్ ఆధ్వర్యంలో కడప జిల్లా,జమ్మలమడుగు లోని మైలవరం గ్రామంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో విశిష్ట అతిథిగా పాల్గొన్న, ఉత్తమ సేవాకళా రత్న అవార్డు గ్రహీత, జీవనజ్యోతి స్వచ్ఛంద సేవా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మందా వెంకట్రావు ని కళాపరిషత్ అధ్యక్షులు ఎం .సి .ఆది రెడ్డి ఘనంగా సత్కరిస్తూ సేవా సామ్రాట్ బిరుదును ప్రధానం చేశారు .
ఈ సందర్భంగా ఆది రెడ్డి మాట్లాడుతూ మందా వెంకట్రావు జాషువా పద్యాలతో ప్రజలను ఆకట్టుకున్నారని వారు రాష్ట్ర కళాకారుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు, మందా వెంకట్రావు మాట్లాడుతూ కడప జిల్లాలోని కళాకారులు మన భారత సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలను చైతన్య పరుస్తు డటం చాలా అభినందనీయమని రాష్ట్రంలోని పేద కళాకారులను ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ఆదుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ ,లాంటి కార్యక్రమాలు ప్రజల్లోకి కళా ప్రదర్శనల ద్వారా చేరవేసే విధంగా కళాకారులకు ఉపాధి అవకాశం కల్పించాలని గ్రామదర్శిని, జన్మభూమి తాలూకు పాత బిల్లులు త్వరగా విడుదల చేయాలని కోరుతూ త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని కలిసి కళాకారుల స్థితిగతుల గూర్చి విజ్ఞప్తి చేసి తప్పకుండా సాధించే విధంగా కృషి చేస్తానని మందావెంకట్రావు తెలియజేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker