chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విశాఖపట్నం జిల్లా

VISHAKAPATNAM NEWS:సింహాచలం చందనోత్సవ ఏర్పాట్లపై ఇన్చార్జి మంత్రి సమీక్ష

విశాఖపట్నం, మార్చి 24: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక చందనోత్సవం (ఏప్రిల్ 20న) పురస్కరించుకుని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగు హాలులో స్థానిక ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి ఆయన చందనోత్సవ సన్నద్ధతపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చందనోత్సవానికి వచ్చే భారీ భక్తజనాన్ని దృష్టిలో ఉంచుకుని దర్శనం, రవాణా, తాగునీరు మరియు క్యూలైన్ల నిర్వహణలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు.

VISHAKAPATNAM NEWS:సింహాచలం చందనోత్సవ ఏర్పాట్లపై ఇన్చార్జి మంత్రి సమీక్ష

ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నేరుగా పాల్గొనగా, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వర్చువల్ విధానంలో హాజరై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఏర్పాట్ల పురోగతిని మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, సింహాచలం ఆలయ ఈవో వెంకటరావు, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ చందోలు, ఆర్డీవో సుధాసాగర్ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.http://VISHAKAPATNAM NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker