Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Vijayawada news:-సింగ్‌నగర్ ప్రాంత ప్రజలుకుఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుహామీ

విజయవాడ:సింగ్‌నగర్:06-11-25;-విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వద్ద సింగ్‌నగర్ ప్రాంత ప్రజలు వినతి పత్రం సమర్పించారు. స్థానిక మసీదు పక్కన ఉన్న పిట్టగోడ కూలిపోవడంతో కొత్తగా గోడ నిర్మాణం చేపట్టాలని వారు కోరారు. ప్రజల ఆవేదనను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అన్ని మతాలకు సమాన గౌరవం ఇచ్చే విధంగా సమస్యలను పరిష్కరించడమే తమ ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల భద్రత, ప్రాంత అభివృద్ధి కోసం అవసరమైన అన్ని పనులు వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button