
సజీవ చరిత్ర-1984 పుస్తకావిష్కరణకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. విజయవాడ రూరల్ లో ఉన్న మురళీ రిసార్ట్స్ లో జరిగిన పుస్తకావిష్కరణలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, నందమూరి రామకృష్ణ, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రామకృష్ణరాజు,
పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..







