chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍తిరుపతి జిల్లా

Srikalahasteeswaralayam Lo శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాస శోభ

Tirupati:శ్రీకాళహస్తి ;23-10-25;-పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభంతో శ్రీకాళహస్తీశ్వరాలయం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. గురువారం సాయంత్రం కోట మండపం వద్ద శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో ఆకాశదీపం వెలిగించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈవో బాపిరెడ్డి కుటుంబ సభ్యులు ఆకాశదీపాన్ని వెలిగించి పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో బాపిరెడ్డి మాట్లాడుతూ కార్తీక మాసం నవంబర్ 20 వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. కార్తీక మాసంలోని నాలుగు సోమవారాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ దర్శన సమయాల్లో మార్పులు చేసినట్లు వెల్లడించారు.మూడవ కాలాభిషేకం ఉదయం 10 గంటలకు, నాల్గవ కాలాభిషేకం మధ్యాహ్నం 5 గంటలకు దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆకాశదీపం వెలిగింపు కార్యక్రమ ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు.భక్తులు అధిక సంఖ్యలో హాజరై భగవంతుడి దివ్యదర్శనం చేసుకున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker