గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 30వేల మంది పట్టబద్రులు ఓటర్లుగా నమోదు కావడం జరిగిందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై పార్టీ నేతలతో గురువారం తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. బూత్ లెవెల్లో ప్రతి ఓటరు దగ్గరకు పార్టీ నేతలు తప్పనిసరిగా వెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థిని ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు కోసం సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల కు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని ఎమ్మెల్యే మాధవి స్పష్టం చేశారు.
Read Next
1 hour ago
AP NEWS: భారతదేశ వారసత్వ, సాంస్కృతిక సంపద యోగా – రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
1 hour ago
AP NEWS: మంచి ఓపిక, సహనం ఉన్న న్యాయమూర్తి జస్టిస్ డా. వి.ఆర్.కె.కృపాసాగర్రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
1 hour ago
రసాయన రహితమే! ప్రకృతి వ్యవసాయ ధ్యేయం – జిల్లాలోని రైతులందరూ రసాయన ఎరువుల వినియోగం తగ్గించుకొని ప్రకృతి వ్యవసాయం వైపు మరలాలి
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.
Related Articles
AP NEWS: ఎపి మోడల్ ఎడ్యుకేషన్ కోసం నిర్మాణాత్మక సంస్కరణలు – లెర్నింగ్ అవుట్ కమ్స్ పై ప్రత్యేక దృష్టి సారించాం – కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో లోకేష్ భేటీ
1 hour ago
BAPATLA NEWS: చిన్న, సన్నకారు రైతుల వ్యక్తిగత వ్యవసాయ పరికరాల సరఫరాలో రాయితీ మొత్తాన్ని రైతులకు అందజేసిన కలెక్టర్ జె. వెంకట మురళి
2 hours ago
Check Also
Close