Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

సబ్ మర్సబుల్ బోర్ల పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు.

కృష్ణాజిల్లా:గుడివాడ సెప్టెంబర్ 19: గతపాలకుల అనాలోచిత విధానాలతో టిడ్కో ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నా రని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కాలనీ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని టిడ్కో కాలనీలో రూ.40 లక్షల మున్సిపల్ నిధులతో నూతనంగా ఏర్పాటు చేయనున్న సబ్ మర్సబుల్ బోర్ల పనులకు ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ టిడ్కో కాలనీ ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు8 బోర్ల ఏర్పాటుతో త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తున్నామని, శానిటేషన్ సమస్య పరిష్కారం పైకూడా ప్రత్యేకదృష్టి పెట్టామన్నారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ P. శ్రీనివాసరావు,DE M. శివాజీ, I/C అసిస్టెంట్ ఇంజనీర్ బాలశివాజీ, టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు,యేసుపాదం, సయ్యద్ జబీన్,మహికీర్తి ఇన్ఫ్రా సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button