Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :టిడిపి ప్రమాద బీమా చెక్కును కుటుంబ సభ్యులకు అందజేసినా-ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు

బాపట్ల:29-11-25:-తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కోసం రూ.100/- చెల్లించి ప్రమాద బీమా పథకంలో చేరిన తుమ్మలపల్లి గ్రామానికి చెందిన కోమట్ల దుర్గా రెడ్డి దురదృష్టవశాత్తు మరణించడంతో, ఆయన కుటుంబ సభ్యులకు టిడిపి తరఫున రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,“దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది” అని తెలిపారు.

టిడిపి కార్యకర్తలే పార్టీ బలం అని పేర్కొన్న ఆయన, పసుపు సైన్యం సంక్షేమం కోసం వందల కోట్లు వెచ్చించిన పార్టీ, కేవలం రూ.100 సభ్యత్వంతోనే రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించడం కార్యకర్తల పట్ల పార్టీ ప్రేమకు నిదర్శనమని అన్నారు.కార్యకర్తలతో పాటు వారి కుటుంబ సభ్యుల భద్రత, సంక్షేమం పై శ్రద్ధ చూపే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీయేనని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు పేర్కొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker