హైదరాబాద్
-
ప్రతిష్టాత్మక NSL Luxe తెలంగాణ గోల్కొండ మాస్టర్స్కు ముస్తాబైన హైదరాబాద్
హైదరాబాద్, సెప్టెంబర్ 22:ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (PGTI) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న 11వ ఎడిషన్ NSL Luxe తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ టోర్నమెంట్ సెప్టెంబర్…
Read More » -
ధర్నాలో ఆవేదన, డిమాండ్లతో CPI నేతలు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 22: వరుస వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన పేద ప్రజలకు తక్షణ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, సీపీఐ ఆధ్వర్యంలో మారేడ్పల్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట…
Read More » -
ఆరెస్సెస్ శతాబ్దోత్సవాలు ప్రారంభం: శక్తి తో పాటు సేవా భావం అవసరం – లింగం శ్రీధర్ జీ
హైదరాబాద్, సెప్టెంబర్ 21:రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) శతాబ్దోత్సవాల సందర్భంగా, ఆదివారం సాయంత్రం సీతారాం బాగ్లోని శ్రీ జగన్నాథ మఠంలో ఘనంగా ప్రారంభ కార్యక్రమం జరిగింది.…
Read More » -
సికింద్రాబాద్ లో వరద ముంపు ప్రాంతాల్లో మాజీ మంత్రుల పర్యటన
సికింద్రాబాద్, సెప్టెంబర్ 21:ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపు పరిస్థితులు నెలకొన్న రాంగోపాల్ పేట్ ప్రాంతాన్ని మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్…
Read More » -
మెహదీపట్నం సెంటెన్స్ కళాశాల 42వ వార్షికోత్సవం
హైదరాబాద్:మెహదీపట్నం :-సెంటెన్స్ కళాశాలలో ఈరోజు 42వ వార్షికోత్సవం మరియు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సుమారు 600 మంది పూర్వ విద్యార్థులు హాజరై,…
Read More » -
గుండె ఆరోగ్యంపై హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు లో “కార్డియాక్ రన్”
హైదరాబాద్ ;21-09-25:-నెక్లెస్ రోడ్ పైన ఉదయం వేళ గుండె ధడలు వేగంగా మెరుపులా పరుగెత్తాయి. అపోలో హాస్పిటల్ హైదర్గూడ మరియు కార్డియాక్ రిహాబ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన…
Read More » -
ఇబ్రహీం బాగ్లోని 17 ఎకరాల గైరాన్ భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TSIIC)కి గత ప్రభుత్వం కేటాయించడాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు.
హైదరాబాద్: ఇబ్రహీం బాగ్లోని 17 ఎకరాల గైరాన్ భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TSIIC)కి గత ప్రభుత్వం కేటాయించడాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో…
Read More » -
హైదరాబాద్, సెప్టెంబర్ 20:ఆధునిక వైద్యశాస్త్ర సాంకేతికతను వినియోగించి 15 రోజుల వ్యవధిలోనే మూడు క్లిష్టమైన లంగ్ ట్రాన్స్ప్లాంట్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేసినట్లు గ్లెనీగల్స్ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ తపస్వి కృష్ణ, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గోవిని వెల్లడించారు. ఈ శస్త్రచికిత్సలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలలో నిర్వహించబడ్డాయి.
టీబీ కారణంగా నష్టపోయిన ఊపిరితిత్తులు మరియు లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న రోగులకు ఈ ట్రాన్స్ప్లాంట్లు అందించబడ్డాయని వైద్యులు వివరించారు. ముగ్గురు రోగులు శస్త్రచికిత్స…
Read More » -
Mehdipatnam Chain Snatching News: 1 Thief Nabbed Swiftly!
మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం జరిగిన చైన్ స్నాచింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోకాపేట్ నుంచి మెహదీపట్నానికి వచ్చిన మౌనిక అనే యువతి…
Read More » -
వరదల తో ముంపుకు గురైన బస్తీల, కాలనీలను పరిశీలించిని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
సికింద్రాబాద్- కంటోన్మెంట్:రాత్రి కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో దెబ్బతిన్న నాలాలు, రోడ్లు మరియు ఇండ్లను కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే శ్రీగణేష్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో…
Read More »