Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Thadepalli lo ysr congress తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వార్డు నాయకుల సమావేశం

Guntur:తాడేపల్లి:19-10-25:- తాడేపల్లిపట్టణం 4వ వార్డు అధ్యక్షురాలు మేకా పావని అధ్యక్షతన వార్డు ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ పట్టణ అధ్యక్షులు, పొన్నూరు నియోజకవర్గ పరిశీలకులు బుర్రముక్కు వేణుగోపాలసోమి రెడ్డి హాజరయ్యారు.సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జరుగుతున్న “కోటి సంతకాల ప్రజా ఉద్యమం”లో ప్రతి కార్యకర్త చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ప్రతి ఇంటికి ఈ సందేశాన్ని తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం రేకెత్తించాలని, సంతకాల సేకరణలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు బందాప రుక్మాంగిరెడ్డి, సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు భీమిరెడ్డి శరణ్ కుమార్ రెడ్డి (బాబీ), 4వ వార్డు ఇంచార్జి మేకా అంజిరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button