ఎన్డీఏ కూటమి పరిపాలన ద్వారానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ మేరకు కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టబద్దల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న సందర్భంగా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి టిడిపి నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆలపాటి రాజా, అశోక్ బాబు తెలిపారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు.
Read Next
16 hours ago
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో విజయవాడ లో అసిస్టెంట్ మేనేజర్ హోదా లో పదవి విరమణ చేస్తున్న నాగేశ్వరావు గారికి శుభకాంక్షలు …Best wishes to Nageshwara Rao garu who is retiring from the position of Assistant Manager at United India Insurance Company Limited, Vijayawada…
2 weeks ago
GUNTUR NEWS: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మినీ మహానాడును జయప్రదం చేయండి – ఎమ్మెల్యే గళ్ళా మాధవి
3 weeks ago
GUNTUR NEWS: గుంటూరులో ప్రతి ప్రాంతానికి సమగ్రంగా త్రాగునీటిని అందించేందుకు ప్రత్యేక దృష్టి
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.
Related Articles
Check Also
Close