Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local news:తుఫాను బాధితులకి మోదీ గారు అందించిన సాయం

బాపట్ల;రేపల్లె:04-11-25:-తాజాగా తుఫాను కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూసిన మత్స్యకారులకు కేంద్ర ప్రభుత్వం నుండి సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మత్స్యకార కుటుంబాలకు బియ్యం, చక్కెర, నూనె, కందిపప్పు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు వంటి అవసరమైన వస్తువులు పంపిణీ చేయడం జరిగింది.

ఈ పథకం ID ప్రూఫ్ ఉన్న మత్స్యకారులు మరియు Fisherman Amount పొందిన వారికి మాత్రమే వర్తించనుంది. మత్స్యకారులు ఈ సహాయ పథకాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.మత్స్యకారుల సమస్యల పట్ల స్పందించి సహాయం అందించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలిపారు స్థానిక మత్స్యకారులు.అదే సమయంలో, ప్రతి రేషన్ షాపులో ప్రధానమంత్రి మోదీ గారి ఫోటో ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ నాయకుడు పిన్ని సాంబశివరావు డిమాండ్ చేశారు.ఇంతటి విపత్తు సమయంలో మత్స్యకారులను ఆదుకున్నందుకు మరోసారి మోదీ గారికి ధన్యవాదాలు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button