Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్వాతావరణం📍బాపట్ల జిల్లా

Thupaan prabhavamtho తుఫాన్ ప్రభావంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకుతరలించిన అధికారులు

Bapatla:28-10-25:-బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం మండలంలో తుఫాన్ ప్రభావంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిన్నగంజాం పంచాయతీలోని జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన షెల్టర్‌లో మహాలక్ష్మి కాలనీ, జాలమ్మ కాలనీ మొదలైన ప్రాంతాల నుండి సుమారు 50 మందిని ఉంచారు.ఈ షెల్టర్‌ను డీఎల్పీఓ పద్మావతి గారు, స్పెషల్ ఆఫీసర్ ప్రశాంత్ గారు, ఎమ్మార్వో గారు, ఎంపీడీవో గారు మరియు ఏపీఎం సుబ్బారావు గారు సందర్శించారు. షెల్టర్‌లో ఉన్నవారికి మధ్యాహ్న భోజనాన్ని మండల పార్టీ అధ్యక్షులు పొద వీరయ్య మరియు గ్రామ సర్పంచి చిన్న చేతుల మీదుగా వడ్డించారు.

డీఎల్పీఓ పద్మావతి గారు మాట్లాడుతూ — “ఈ సెంటర్‌లో అన్ని సౌకర్యాలు సక్రమంగా నిర్వహించబడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇంకా ఎవరైనా ఇబ్బంది పడుతున్న వారు ఉంటే వారిని గుర్తించి ఈ సెంటర్‌లో చేర్చాలి. అందరికీ అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు,” అని తెలిపారు.ఈ సందర్భంగా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని అధికారులు సూచించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button