Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla local news: ఉమామహేశ్వరరావు కుటుంబానికి జనసేన నాయకులుఆర్థిక సహాయం

బాపట్ల: 21-11-25:-కొండుబొట్లు వారిపాలెం గ్రామానికి చెందిన జనసైనికుడు కూనపురెడ్డి ఉమామహేశ్వరరావు క్యాన్సర్ వ్యాధితో కన్నుమూశారు. జీవితంలో చివరి కోరికగా జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలవాలని ఆకాంక్షించిన ఆయన, ఆ కోరిక నెరవేరకుండానే మృతిచెందడం కుటుంబ సభ్యులను, పార్టీ కార్యకర్తలను విషాదంలో ముంచెత్తింది.

మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ బాపట్ల నియోజకవర్గ జనసేన నాయకుడు విన్నకోట సురేష్, ఉమామహేశ్వరరావు కుమారుడి విద్యాభారాన్ని స్వీకరించారు. అదే విధంగా నల్లమోతువారి పాలెం గ్రామ నాయకులు గరిగంటి సుధీర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు గరిగంటి శ్రీనివాసరావుతో కలిసి కుటుంబానికి అవసరమైన ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో బాపట్ల రూరల్ జనసేన మండల అధ్యక్షుడు దాసరి ఏసుబాబు, కర్లపాలెం మండల అధ్యక్షుడు గొట్టిపాటి శ్రీకృష్ణ, జనసైనికులు తాండ్ర రాధాకృష్ణ, సాయిన రాంబాబు, గుర్రాల వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు.ఉమామహేశ్వరరావు ఆకాల మృతి పార్టీ శ్రేణుల్లో దిగ్భ్రాంతిని కలిగించింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker