ఆంధ్రప్రదేశ్
Get daily breaking news and live updates from Andhra Pradesh news, politics, sports, events, and more in Telugu, only on City News Telugu
-
GUNTUR NEWS: స్వర్ణాంధ్ర – స్వచ్చంద్రాలో భాగంగా ఈ-వ్యర్ధాల నిర్వహణపై కార్యక్రమం
ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ ఉపకరణాల వ్యర్దాలను సైంటిఫిక్ పద్దతిలో ప్రాసెస్ చేయటం ద్వారానే పర్యావరణాన్ని కాపాడటంతో పాటు సర్కూలర్ ఎకానమీని సృష్టించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి కె…
Read More » -
AP NEWS: జే.ఈ.ఈ మెయిన్స్ ఫలితాల్లో భాష్యం విద్యార్థుల విజయకేతనం
జెఈఈ మెయిన్ – 2025 ఫలితాలలో భాష్యం ఐఐటి జెఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ రామకృష్ణ తెలిపారు.…
Read More » -
GUNTUR NEWS: ప్రస్తుత డిజైన్తో ఇక్కట్లు తప్పవు – శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ డిజైన్ మార్చాలి
రాబోయే వందేళ్లకు ప్రజల ట్రాఫిక్ అవసరాలు తీర్చే విధంగా శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ నిర్మించాలని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో స్పష్టం చేశాయి. బెటర్ శంకర్…
Read More » -
GUNTUR NEWS: పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై సదస్సు
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన దుష్ఫలితాలు అనే అంశంపై ఈనెల 20వ తేదీన గుంటూరులో సదస్సు జరగనుంది. భారత్ జోడో అభియాన్ వ్యవస్థాపకులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు యోగేంద్ర…
Read More » -
GUNTUR NEWS: శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి కోసం జేఏసీ చేస్తున్న ఉద్యమానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు
గుంటూరులో శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి ఉద్యమం ఉదృతం అవుతోంది. ఈమేరకుఓవర్ బ్రిడ్జి సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి…
Read More » -
AP NEWS: డైనమిక్ సీఎం చంద్రబాబు పాలనా స్ఫూర్తితో సత్యసాయి జిల్లాలోనూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాము
ఉమ్మడి అనంతపురం జిల్లాపై సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించారని, సోలార్, ఇండస్ట్రియల్ హబ్ గా అభివృద్ధి చేయనున్నారని మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఎస్.సవిత, గొట్టిపాటి రవికుమార్,…
Read More » -
GUNTUR NEWS: కుల గణన ప్రక్రియను వెంటనే చేపట్టాలని…
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియను వెంటనే చేపట్టాలని బీసీ హక్కుల పోరాట సమితి ఫౌండర్ ప్రెసిడెంట్తాడిబోయిన చంద్రశేఖర్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరులోని బీసీ…
Read More » -
VIJAYAVADA NEWS: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష
వర్షాకాలం ప్రారంభం నాటికి విజయవాడ నగరంలో అన్ని వరద నీటి కాలువల పూడికతీతతో పాటు మరమ్మత్తులు పూర్తిచేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. రోడ్లపై ఎక్కడా నీరు…
Read More » -
AP NEWS: గ్రామీణ, పట్టణ ప్రాంతాల స్థానిక సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డా. అరవింద్ పనగారియా
తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరం నందు గ్రామీణ ప్రాంతాల స్థానిక సంస్థల ప్రతినిధులు, పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులతో, వాణిజ్య మరియు పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన 16వ…
Read More » -
GUNTUR NEWS: అంతర్జాతీయ హేమోఫిలయా వేడుకలు
ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు నందు అంతర్జాతీయ హేమోఫిలయా రోజును పురస్కరించుకుని శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ గారు సమక్షంలో hemophilia సొసైటీ వారి ఆధ్వర్యంలో హ్యూమోఫీల్ తో…
Read More »