Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలు

Vandhemaatharam 150:వందేమాతరం 150 ఏళ్లు – దేశవ్యాప్తంగా సామూహిక గానం

న్యూఢిల్లీ — వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 7వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు దేశ ప్రజలందరూ ఏకస్వరంతో వందేమాతరం గేయం ఆలపించాలని కేంద్రం పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో విజయవంతం చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్లు, ముఖ్యమంత్రులు నేతృత్వంలో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యాపారులు, సామాన్య ప్రజలంతా ఈ గీతగానం కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.జాతీయ గౌరవం, దేశభక్తి భావాలను మరింతగా పెంపొందించేందుకు ఈ సామూహిక వందేమాతరం గానం దోహదం చేస్తుందని కేంద్రం పేర్కొంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button