Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

విద్యార్థుల్లో డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు యాహు ఫర్ గుడ్ డే – గుడివాడ, మరియు వెనిగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో డ్రగ్ అవేర్నెస్ ఫర్ స్టూడెంట్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు

కృష్ణాజిల్లా: గుడివాడ:19 09 25:-ఈ కార్యక్రమంలో గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము ఆయన సతీమణి వెనిగండ్ల సుఖధ పాల్గొన్నారుఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ! ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల వచ్చే అనర్ధాలు దుష్ప్రభావాలు వివరించడం జరిగింది, భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరగాల్సిన అవసరం ఉందని అన్నారుఎమ్మెల్యే సతీమణి సుఖద మాట్లాడుతూ! ఈ కార్యక్రమం గుడివాడలో నిర్వహించినందుకు ఎమ్మెల్యే రాము మరియు యాహు సంస్థకి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు, భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర మొత్తం విస్తరించి విద్యార్థుల్లో ముఖ్యంగా మగ పిల్లల్లో డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమాన్ని కృషి చేస్తామన్నారు త్వరలో డ్రగ్స్ అవగాహనపై ఒక నెంబర్ ని విడుదల చేస్తామని దాని ద్వారా ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా ఆ నెంబర్ కి డయల్ చేసి సమస్య చెప్పి తగిన పరిష్కారం తెలుసుకోవచ్చని వారి వివరాలు గోపిగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యాహు ప్రతినిధులు పాల్గొన్నారు

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button