Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

vijayanadha degree విజయానంద డిగ్రీ కళాశాలో ఆచీవర్స్ డే వేడుకలు ఘనంగా

Krishna:పెడన, అక్టోబర్ 19విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకునే వేదికగా “ఆచీవర్స్ డే–2025” వేడుకలను పట్టణంలోని విజయానంద డిగ్రీ కళాశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పట్టాభి గ్రామీణ బ్యాంక్ శిక్షణ కేంద్రం జిల్లా డైరెక్టర్ బి. స్వర్ణశ్రీ మాట్లాడుతూ, యువతకు ఉపాధి అవకాశాలను విస్తరించడానికి తాము పలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.పురుషులకు, మహిళలకు వేర్వేరు కోర్సుల ద్వారా 15 నుండి 45 రోజులపాటు తరగతులు, ప్రయోగాత్మక శిక్షణలు అందిస్తున్నామని, పూర్తయ్యాక ధ్రువపత్రాలు కూడా అందజేస్తున్నామని చెప్పారు. టాలీ వంటి కంప్యూటర్ కోర్సులకు కూడా శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న అనేక మంది యువతులు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకున్నారని ఆమె వివరించారు.

ఈ సందర్భంగా మచిలీపట్నం న్యాయవాది లంకెశెట్టి బాలాజీ మాట్లాడుతూ, విద్యార్థి దశలో సమయపాలన, స్పష్టమైన లక్ష్య నిర్దేశం ఎంతో ముఖ్యం అని అన్నారు. విద్యార్థులు అవసరమైనప్పుడు మాత్రమే మొబైల్ ఫోన్లు ఉపయోగించి, ఎక్కువగా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవభావం కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button