Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍కృష్ణా జిల్లాఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

చంద్రబాబు సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్” – కె.ఏ.పాల్ విమర్శ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని చంద్రబాబుకు కె.ఏ.పాల్ సలహా మహిళలకు, రైతులకు, యువతకు ఇచ్చిన హామీలు ఎక్కడ? – కె.ఏ.పాల్ ప్రశ్న టీటీడీ ఆస్తులపై స్పష్టత ఇవ్వాలని కె.ఏ.పాల్ డిమాండ్ “పవన్, సినిమాలు వదిలి రాజకీయాలు చేయి” – కె.ఏ.పాల్ సూచన

చంద్రబాబు సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్” – కె.ఏ.పాల్ విమర్శ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని చంద్రబాబుకు కె.ఏ.పాల్ సలహా మహిళలకు, రైతులకు, యువతకు ఇచ్చిన హామీలు ఎక్కడ? – కె.ఏ.పాల్ ప్రశ్న టీటీడీ ఆస్తులపై స్పష్టత ఇవ్వాలని కె.ఏ.పాల్ డిమాండ్ “పవన్, సినిమాలు వదిలి రాజకీయాలు చేయి” – కె.ఏ.పాల్ సూచన

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేస్తున్న “సూపర్ సిక్స్ సూపర్ హిట్” వాస్తవానికి “అట్టర్ ఫ్లాప్” అని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ.పాల్ తీవ్రంగా విమర్శించారు. విజయవాడలో హోటల్ ఐలాపురం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చామన్నా ఇబ్బందులు ఎక్కువయ్యాయని, దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఎక్కడ ఇచ్చారో ప్రభుత్వం వివరించాలని ప్రశ్నించారు.రైతులకు అన్నదాత సుఖీభవం ద్వారా న్యాయం జరగలేదని, మహిళలకు హామీ ఇచ్చిన ₹1500, యువతకు నిరుద్యోగ భృతి అమలు కాని స్థితిలో ఉందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి— “సినిమాలు వదిలేసి రాజకీయాలు చేయి చంద్రబాబును నమ్మి మోసపోవద్దు” అని హెచ్చరించారు. సుగాలి ప్రీతి ఘటనపై న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు.

రైతుల పక్షాన నిలబడి మోడీ ప్రభుత్వంనుంచి నిధులు తెచ్చింది తానేనని స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్‌గా ఆర్.కె.నాయుడిని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. చర్చిలు, చారిటీ భూములను దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కలెక్టర్ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker