ఆంధ్రప్రదేశ్
PHIRNGIPURAM..పార్టీ నాయకులతో తహశీల్దార్ సమావేశం
ఫిరంగిపురంలోని తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మండలంలోని అన్ని పార్టీల అధ్యక్షులతో తహశీల్దార్ ప్రసాదరావు సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ గురించి నాయకులకు వివరించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ పోలింగ్ బూత్ లు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నది నాయకులకు తెలిపారు. పోలింగ్ బూత్ లు ఏర్పాటు పై అభ్యంతరాలు ఉంటే తెలపాలన్నారు.