chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

Work to hand over TIDCO houses by the end of next June – Minister Nimmala.

Work to hand over TIDCO houses by the end of next June - Minister Nimmala.

వచ్చే జూన్ నెలాఖరు నాటికి టిడ్కో గృహాలను అప్పగించేలాఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు వర్షం, మెరుపుల హెచ్చరిక||Rain and Lightning Warnings Issued for Several Districts in Andhra Pradesh పనులు -మంత్రి నిమ్మల రామానాయుడు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎన్టీఆర్ టిడ్కో గృహాల పనులను శనివారం మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ…గత టిడిపి ప్రభుత్వం హయాంలో 90 శాతం మేర పూర్తయిన టిడ్కో గృహాలను, మిగిలిన 10 శాతం పనులకు సంబంధించి రూపాయి ఖర్చు, అరబస్త సిమెంటు పని కూడా గత వైసిపి ప్రభుత్వంలో నోచుకోలేదని, టిడిపి నిర్మించిన ఇళ్లకు మాత్రం వైసీపీ రంగులు వేసుకుందని అన్నారు. అంతే గాక పేదల ఇళ్లను 5వేల కోట్లకు తాకట్టు పెట్టి నిధులను దారి మళ్ళించిందని మంత్రి రామానాయుడు అన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker