chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍ఎలూరు జిల్లాఆంధ్రప్రదేశ్

YSRCP organized a rally on the 4th of this month in Kondalarao Palem village in the constituency.

నియోజకవర్గం లోని కొండలరావు పాలెం గ్రామంలో ఈనెల నాలుగో తేదీన వైయస్సార్సీపి నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు రావడంతో జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసి అవ్వకులు చవాకులు మాట్లాడుతున్నారని దెందులూరు నియోజకవర్గం వైసీపీ నాయకులు విమర్శించారు. ఏలూరులోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో దెందులూరు వైసీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వైసీపీ నిర్వహించిన సభకు వేలాదిగా జనం రావడంతో తట్టుకోలేని టిడిపి వర్గం ఆక్రోషంతో మాజీ శాసనసభ్యులు నిందారోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కామరెడ్డి నాని, ముంగర సంజీవ కుమార్, ఏరా ఆనంద్, అప్పన వీడు అప్పన ప్రసాద్, జానంపేట బాబు, ప్రభాకర్ రావు, శ్రీపర్ కొండ, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker