ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవానికి వచ్చిన ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ను ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పలువురు జడ్పీటీసీలు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీకృష్ణ, జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ లు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.