Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

vijayawada news:సచివాలయ ఉద్యోగుల హక్కుల సాధన సమితి మీడియా మీట్

విజయవాడ, గాంధీనగర్:12-10-25:-ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించబడింది.

vijayawada news:సచివాలయ ఉద్యోగుల హక్కుల సాధన సమితి మీడియా మీట్

ఈ సమావేశంలో సమితి ఛైర్మన్ కె. షాలేమ్ కృపా వెస్లీ, గౌరవ ఛైర్మన్ వలమాల శ్రీనివాస రావు, అసోసియేట్ ఛైర్మన్ తోటకూర కోటేశ్వర రావు, సెక్రటరీ జనరల్ జి. రాజ్యలక్ష్మి, కన్వీనర్ కె. ప్రభాకర్ రావు, అసోసియేట్ కన్వీనర్ చాట్ల సురేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గుడి నాగరాజు, కో-చైర్మన్ చి. అన్నపూర్ణాచారి, సత్యనారాయణలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ”ఈ నెలలో పింఛన్ పంపిణీ ఉదయం 10 గంటల తర్వాత చేసిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వం వైఖరిని ఖండిస్తున్నాం. ఇది సచివాలయ ఉద్యోగుల సేవలను అవమానించే విధంగా ఉంది. గౌరవ గ్రామ వార్డు సచివాలయం డైరెక్టర్ సముచిత ఆదేశాలు ఇచ్చే విధంగా సంబంధిత కలెక్టర్లను ప్రభావితం చేయడం సరైనది కాదు” అని అన్నారు.ఇది కాకుండా, గ్రామీణ స్థాయిలో వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సమితి సూచించింది.ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా 20కి పైగా సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. సమితి భవిష్యత్ కార్యాచరణపై చర్చించగా, ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఇకపై సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమర్థవంతంగా ముందడుగు వేయాలని నిర్ణయించిన “ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హక్కుల సాధన సమితి” ఆధ్వర్యంలో కొత్త కమిటీని కూడా ప్రకటించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button