Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్అమరావతి

Ganuluseka pai cm గనుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష, ఉచిత ఇసుక విధానంపై చర్చ

అమరావతి:17-10-25:-అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గనుల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు అవుతున్న ఉచిత ఇసుక విధానం పైనా సీఎం సమీక్షలో ప్రత్యేకంగా చర్చించారు.ఈ సమీక్ష సమావేశానికి మంత్రి కొల్లు రవీంద్ర, గనుల శాఖ ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఆర్టీజీ అధికారులు హాజరయ్యారు

గనుల శాఖ ద్వారా 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.3320 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ధారించిందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.ప్రభుత్వం తీసుకున్న చర్యల నేపథ్యంలో గనుల శాఖ నుంచి గతంతో పోలిస్తే 34 శాతం మేర అదనపు ఆదాయం రావచ్చని అధికారులు తెలిపారు. ముఖ్యంగా మాంగనీస్ వంటి మేజర్ ఖనిజాల ఉత్పత్తిలో 72 శాతం అదనపు ఆదాయం సాధించనున్నట్లు స్పష్టం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button