అమరావతి
-

నారా భువనేశ్వరికు IOD డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు
అమరావతి: అక్టోబర్ 12, 2025సామాజిక సేవలో తనదైన ముద్ర వేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్న నారా భువనేశ్వరి తాజాగా మరో గౌరవాన్ని అందుకున్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్…
Read More » -

Amaravathi news:అమరావతిలో తొలి పాలనా భవనానికి భవ్య ఆరంభం-సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రేపు ప్రారంభోత్సవం
అమరావతి: రాయపూడి:12-10-2025:రాజధాని అమరావతిలో అభివృద్ధి శంఖారవం మోగించింది. సోమవారం ఉదయం 9:54 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో తొలి పాలనా…
Read More » -

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుభాకాంక్షలు: చంద్రబాబుకు 15 ఏళ్ల సీఎం ప్రస్థానానికి ఘన గౌరవవందనం
అమరావతి:10-10-25:- రాష్ట్ర అభివృద్ధికి ప్రతీకగా నిలిచిన visionary నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి 15 ఏళ్ల ముఖ్యమంత్రి ప్రస్థానానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్…
Read More » -

Amaravathi local news:రుషికొండ ఖాళీ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
అమరావతి:10-10-2025:-రుషికొండలో ఖాళీగా ఉన్న భవనాలను సమర్థవంతంగా వినియోగించే మార్గాలపై కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సచివాలయంలోని రెండో బ్లాక్లో సమావేశమైంది. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి…
Read More » -

68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు – బార్బడోస్ స్పీకర్కి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ధన్యవాదాలు
బార్బడోస్: ఆంధ్రప్రదేశ్;Amaravathi:- శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పత్రుడు గారు, బార్బడోస్ నేషనల్ హౌస్ ఆఫ్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ ఆర్థర్ హోల్డర్ను సమావేశమై పలు…
Read More » -

ఓంక్యాప్ ద్వారా లక్ష బ్లూకాలర్ ఉద్యోగాల కల్పన లక్ష్యం: మంత్రి నారా లోకేష్
అమరావతి, అక్టోబర్ 09:రాష్ట్రంలోని బ్లూకాలర్ ఉద్యోగార్థుల భవిష్యత్కు వెలుగునిచ్చే విధంగా ఓంక్యాప్ (OMCAP) ద్వారా వచ్చే ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర…
Read More » -

Amaravathi news:ప్రధాని ఏపీ పర్యటనపై సీఎం చంద్రబాబు సమీక్ష – ఏర్పాట్లపై సున్నితంగా దృష్టి
అమరావతి, అక్టోబర్ 8:ఈ నెల 16న రాష్ట్రంలో జరగబోయే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం తహతహలాడుతోంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు…
Read More » -

ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి వెబ్సైట్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు -జర్నలిస్టులకు శుభాకాంక్షలు – మీడియా అవసరాలకు పూర్తి సహకారం హామీ
అమరావతి, అక్టోబర్ 8:రాజధానిలో మీడియా వర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటైన ‘ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్సైట్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో…
Read More » -

కల్తీ లిక్కర్పై సీఎం చంద్రబాబు సీరియస్:తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలి – అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
అమరావతి, అక్టోబర్ 8: రాష్ట్రంలో కల్తీ లిక్కర్ తయారీ, విక్రయాలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనిపై ఎక్సైజ్, పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్…
Read More » -

ప్రధానమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లపై కర్నూలు జిల్లా కలెక్టర్ ఎ. సిరి, ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
అమరావతి, అక్టోబర్ 8 :ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధాని పర్యటన సందర్భంగా జిల్లాలో ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.…
Read More » -

అక్షయపాత్ర భోజనంతో నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో ఆనందోత్సాహం:-మంత్రి నారా లోకేష్కు విద్యార్థుల ధన్యవాదాలు
అమరావతి, అక్టోబర్ 8: నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనం అందుబాటులోకి రావడంతో విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల…
Read More » -

అమరావతిలో మున్సిపల్ అధికారులతో మంత్రి నారాయణ వర్క్షాప్
అమరావతి: 07-10-25: రాష్ట్ర పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మంగళవారం అమరావతిలోని మున్సిపల్…
Read More » -

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ భారీ ఆందోళనల పిలుపు
అమరావతి, అక్టోబర్ 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈ…
Read More » -

రాష్ట్రానికి రావాల్సిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ నిధులు విడుదల చేయాలివిదేశీ విద్య పథకానికి కేంద్రం 50 శాతం సబ్సిడీ ఇవ్వాలి: మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
అమరావతి, అక్టోబర్ 6:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పెండింగ్ నిధులు రూ.34 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ…
Read More » -

ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ తప్పనిసరి: సీఎం చంద్రబాబు
అమరావతి, సెప్టెంబర్ 25:రాష్ట్రంలో ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ నిర్వహణ తప్పనిసరిగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయం సమీపంలో…
Read More » -

మహిళలకు గార్మెంట్ పరిశ్రమల్లో ఉపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు,టైలరింగ్ శిక్షణ పొందిన వారికి ఉపాధి అవకాశాలు – మంత్రి ఎస్. సవిత
అమరావతి:25 9 25 :- మహిళా సాధికారితపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం, గార్మెంట్ పరిశ్రమల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టిందని రాష్ట్ర బీసీ సంక్షేమ…
Read More » -

పవన్ OG కోసం మరో జీవో… ప్రీమియర్ షోలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
అభిమానుల్లో జోష్ పెంచుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక జీవో జారీ చేసింది. ఈసారి మరింత…
Read More » -

ఆరోగ్యాంధ్ర లక్ష్య సాధనలో కీలక అడుగులు: సీఎం చంద్రబాబు
అమరావతి, సెప్టెంబర్ 23:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రగా మార్చే దిశగా ప్రభుత్వం శ్రద్ధగా పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటించారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో…
Read More » -

అమరావతిలో రీజనల్ ఆఫీసులు ఏర్పాటు చేయండి: బ్యాంకులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
అమరావతి, సెప్టెంబర్ 23:రాష్ట్ర రాజధాని అమరావతిలో రీజనల్ ఆఫీసులను ఏర్పాటు చేయాలని, అలాగే అక్కడ చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వాములవ్వాలని బ్యాంకింగ్ రంగ ప్రముఖులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
Read More » -

మెడికల్ కాలేజీలపై చౌకబారు రాజకీయమా…?పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు – చౌకబారు విమర్శలకు లెక్కలతో CM కౌంటర్
అమరావతి, సెప్టెంబర్ 23:ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల నిర్మాణంపై జరుగుతున్న దుష్ప్రచారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో లెక్కలతో సమాధానం ఇచ్చారు. పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్) విధానంలో…
Read More »

















