📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా
-

డాగ్ కెనల్స్ ప్రారంభోత్సవం: నూతన శిక్షణా క్షేత్రానికి నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐపీఎస్ గారి శుభారంభం
నూజివీడు, అక్టోబర్ 11, 2025:ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతనంగా నిర్మించిన డాగ్ కెనల్స్ను నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐపీఎస్…
Read More » -

విజయవాడలో 1000 పైగా పిహెచ్సి వైద్యుల నిరసన దీక్ష – గాంధీనగర్ ధర్నా చౌక్లో కొవ్వొత్తుల ప్రదర్శన
విజయవాడ, అక్టోబర్ 11: రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు విజయవాడకు చేరుకొని నిరసన దీక్ష చేపట్టారు. విజయవాడ సెంటర్ నియోజకవర్గంలోని గాంధీనగర్ ధర్నా చౌక్…
Read More » -

జస్టిస్ బి.ఆర్. గవాయ్పై దాడికి నిరసన-CPI(ML) న్యూ డెమోక్రసీ రౌండ్ టేబుల్ సమావేశం
విజయవాడ:10-10-25:- సెంట్రల్ నియోజకవర్గం, గాంధీనగర్ ప్రెస్ క్లబ్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్పై జరిగిన దాడికి వ్యతిరేకంగా CPI(ML) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ…
Read More » -

డీఎస్సీ 1998 ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్ కోసం పిలుపు
విజయవాడ, గాంధీనగర్:10-10-25:-డీఎస్సీ 1998లో నియమితులైన ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతూ, అసోసియేషన్ అధ్యక్షులు బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో…
Read More » -

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంలో పాల్గొన్న వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్
విజయవాడ, అక్టోబర్ 10:ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఏలూరు రోడ్డులోని ఐఎంఎ హాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ…
Read More » -

విజయవాడలో సంచలనం సృష్టించిన పొత్తూరి విజయలక్ష్మి హత్య కేసులో కీలక మలుపు. అరెస్ట్ అయిన నిందితుడు, ఆమె స్నేహితురాలే కాకుండా కుటుంబసభ్యుడైన వ్యక్తి.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ:08-10-25:విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్టోబర్ 1న విజయలక్ష్మి కనిపించకుండా పోయినట్టు కుటుంబ సభ్యులు మిస్సింగ్…
Read More » -

విజయవాడ కౌన్సిల్ సమావేశంలో కోట శ్రీనివాసరావు, మాల కొండయ్యకు సంతాపం
విజయవాడ:08-10-25:విజయవాడ నగరపాలక సంస్థ (VMC) కౌన్సిల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ పాముల మాల కొండయ్యల మృతికి కౌన్సిల్ సభ్యులు…
Read More » -

గుంటూరు GMCకు రాష్ట్ర స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2025 ప్రజారోగ్య కార్మికులకే అంకితమన్న మేయర్, కమిషనర్
విజయవాడ, అక్టోబర్ 6:రాష్ట్ర స్థాయిలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేసిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2025లో గుంటూరు నగరపాలక సంస్థ (GMC) ప్రత్యేక కేటగిరీలో పురస్కారాన్ని…
Read More » -

కామాండ్ కంట్రోల్ రూం నుండి పర్యవేక్షిస్తూ బందోబస్త్ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్న పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు-ఐ.పి.ఎస్.
ఎన్.టి.ఆర్.జిల్లా: 24 09 25: శ్రీ దుర్గామళ్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ధర్శనంలో సామాన్య భక్తులకే పెద్దపీట వేయడమే లక్ష్యంగా చేసుకుని…
Read More » -

దూరప్రాంత భక్తులకు దర్శన అవకాశం కలిగేలా స్థానికులు సహకరించాలి: దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ)
విజయవాడ, సెప్టెంబర్ 23:దుర్గగుడి చైర్మన్గా ఇటీవల నియమితులైన బొర్రా రాధాకృష్ణ (గాంధీ) మంగళవారం అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, దూరప్రాంతాల నుంచి మాత్రమే కాక, ఇతర…
Read More » -

అమ్మవారి కరుణాకటాక్షాలు అందరికీ ఉండాలని ఆకాంక్షించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్
విజయవాడ:23 09 25 దుర్గ అమ్మవారి కరుణతో దేశం సుభిక్షంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆకాంక్షించారు. మంగళవారం కానకదుర్గమ్మ ఆలయానికి…
Read More » -

దుర్గమ్మ దర్శన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ పరిశీలన
విజయవాడ, సెప్టెంబర్ 23: దుర్గమ్మ నవరాత్రుల సందర్భంగా భక్తులకు కల్పించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం పర్యవేక్షించారు. సాధారణ భక్తుడిగా క్యూలైన్లో నిల్చొని దర్శనం చేసుకున్నారు.…
Read More » -

శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
విజయవాడ, సెప్టెంబర్ 22: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. నవరాత్రి…
Read More » -

లోక్సభ సభార్ధినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశాలు సెప్టెంబర్ 23, 24న విజయవాడలో– ఎంపీ బాలశౌరి
విజయవాడ, సెప్టెంబర్ 22:విజయవాడ నగరంలో సెప్టెంబర్ 23, 24 తేదీలలో లోక్సభ సభార్ధినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశాలు జరగనున్నట్లు మచిలీపట్నం ఎంపీ మరియు కమిటీ చైర్మన్ డా.…
Read More » -

క్రీడా అభివృద్ధికి కట్టుబాటు – రాష్ట్ర క్రీడా సంఘాలతో కీలక సమావేశం
విజయవాడ (22-09-2025)విజయవాడలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రాష్ట్ర స్థాయి క్రీడా సంఘాలతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి…
Read More » -

నేటి అర్ధరాత్రి నుండి అమల్లోకి రానున్న కొత్త జీఎస్టీ విధానం
విజయవాడ, నేటి అర్ధరాత్రి నుండి అమల్లోకి రానున్న కొత్త జీఎస్టీ విధానం. • వాణిజ్య పన్నుల శాఖ చరిత్ర సృష్టించింది: తొలిసారిగా తెలుగులో జీవోల విడుదల •…
Read More » -

విజయవాడ దసరా ఉత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు: 4500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తుసెక్యూరిటీ సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు – సీపీ రాజశేఖర బాబు, కలెక్టర్ లక్ష్మీ షా సూచనలు
విజయవాడ, సెప్టెంబరు 21 (ప్రతినిధి):ఇంద్రకీలాద్రిపై సెప్టెంబరు 22 నుండి అక్టోబర్ 2 వరకు జరుగనున్న విజయవాడ దసరా ఉత్సవాల్లో భక్తులు ఏవిధమైన అసౌకర్యం లేకుండా అమ్మవారి దర్శనం…
Read More » -

దసరా ఉత్సవాల సందర్భంగా ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., దంపతులు
విజయవాడ, సెప్టెంబర్ 21: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఈ సంవత్సరం కూడా ఘనంగా…
Read More » -

సుప్రసిద్ధ సాహితీవేత్త డాక్టర్ జి.వి.పూర్ణచందుకు బోయి భీమన్నస్మారకపురస్కారం,ముఖ్యఅతిథిగా పాల్గొని పురస్కార ప్రదానం చేసిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్
విజయవాడ, సెప్టెంబర్ 19, 2025 తన రచనల ద్వారా సమాజ రుగ్మతులను ఎత్తిచూపిన మహాకవి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ బోయి భీమన్న ప్రాతఃస్మరణీయులని మంత్రి కందుల…
Read More » -

ఆస్తితో పాటు తల్లిదండ్రుల బాధ్యత కూడా పిల్లలదే
విజయవాడ, సెప్టెంబర్ 17:వృద్ధుల హక్కులు, చట్టపరమైన రక్షణ, వారికి అందుబాటులో ఉన్న సేవలపై అవగాహన కల్పించేందుకు వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో, ఎస్బీఐ గరిమా ప్రాజెక్ట్ సహకారంతో…
Read More »



















