-
గుంటూరు
GUNTUR..మంగళగిరి ఎయిమ్స్ అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందిస్తాం…ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్
ప్రతిష్టాత్మక మంగళగిరి ఎయిమ్స్ను దేశంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం పూర్తిసహాయ సహకారాలందిస్తుందని తనను కలిసిన నూతన ఎయిమ్స్ డైరెక్టర్ ఆచార్య అహంతేమ్ శాంతాసింగ్ కు…
Read More » -
గుంటూరు
GUNTUR..మొబైల్ ఫోన్లోనే అన్ని ధృవపత్రాలు..ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని
రాబోయే రోజుల్లో పౌరులు తమకు సంబంధించిన ధృవీకరణ పత్రాలేవీ భౌతికంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండబోదని, తమ మొబైల్ ఫోన్లోనే అన్ని పత్రాలు డిజిటల్ రూపేణా పొందుపరచవచ్చని, ఆ…
Read More » -
గుంటూరు
PHIRANGIPURAM..జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం విజయవంతం చేయాలి
ఈ నెల 10వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఫిరంగిపురం ఎంపీడీవో వెంకటేశ్వరరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో…
Read More » -
గుంటూరు
మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన అమెరికాకు చెందిన మాక్సీ హోటల్స్ గ్రూప్ ఇన్వెస్టర్స్
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను వెలగపూడి సచివాలయంలో మంత్రి ఛాంబర్ లో అమెరికాకు చెందిన మ్యాక్సీ హోటల్స్ కు సంబంధించిన పెట్టుబడిదారులు…
Read More » -
గుంటూరు
PHIRANGIPURAM..బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించలేదని నిరసన
ఫిరంగిపురం మండలంలోని పొనుగుపాడు గ్రామంలో CPM ఆధ్వర్యంలో ఆదివారం కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించలేదని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా…
Read More » -
గుంటూరు
GUNTUR…ఆటోలకు ట్రాఫిక్ పోలీస్ నంబర్ అనేది ఆధార్ నంబర్ వంటిది .. ఎస్పీ సతీష్ కుమార్
ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ఆటో ప్రయాణికులకు, తాము ప్రయాణిస్తున్న ఆటోలకి సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులో ఉంచడంతో పాటు, వారు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరడానికి భరోసా…
Read More » -
గుంటూరు
PHIRNGIPURAM..పార్టీ నాయకులతో తహశీల్దార్ సమావేశం
ఫిరంగిపురంలోని తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మండలంలోని అన్ని పార్టీల అధ్యక్షులతో తహశీల్దార్ ప్రసాదరావు సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ గురించి నాయకులకు వివరించారు. ఈ సందర్భంగా తహశీల్దార్…
Read More » -
పల్నాడు
Sattenapalli NEWS.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కన్నా
సత్తెనపల్లి పట్టణం లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా శుక్రవారం సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అమ్మవారికి పట్టు వస్త్రాలు…
Read More » -
గుంటూరు
PHIRNGIPURAM..కుష్టు వ్యాధి రహిత దేశంగా మార్చడానికి సహకరించాలి
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్బంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గురువారం ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామంలో వైద్య సిబ్బంది కుష్టు వ్యాధి అవగాహనా ప్రతిజ్ఞ చేశారు. ఈ…
Read More » -
గుంటూరు
AP WhatsApp Governance: ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్ గవర్నెన్స్
మన మిత్ర’ ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రజలు ధృవపత్రాలు,…
Read More »