chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

Dredging works from Parakodu to Bhudevikodu

కృష్ణాజిల్లా పెడన నియోజవర్గం మండల పరిధిలోని నందిగామ పంచాయతీ పరిధిలోని పరకోడు నుండి భూదేవి కోడ్ దావోజీపాలెం వరకు గల 2 కిలోమీటర్ల పొడువు ఉన్న మురుగు కాలవలో కిక్కిస, జమ్ము, గుర్రపు డెక్కతో పూడుకుపోయి అకాల వర్షాలు, వరదల కారణంగా మురుగు కాలువ నిండిపోయి కాలవకు ఇరువైపుల ఉన్న సుమారు 1000 ఎకరాల పంట నీటమునిగి రైతన్నకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న నేపథ్యంలో శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు నందిగామ గ్రామ ఉప సర్పంచ్ కాగిత లక్ష్మి నాగేశ్వరావు ఆయన సొంత ఖర్చులతో మురుగు కాలవ పూడికతీత పనులను బుధవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పెడన జడ్పీటీసీ అర్జా వెంకట నగేష్, టీడీపీ పెడన మండల అధ్యక్షులు శలపాటి వీర ప్రసాద్, టీడీపీ పెడన మండల ప్రధాన కార్యదర్శి శీరం ప్రసాద్, గ్రామపార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker