chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News:జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రజా ఫిర్యాదులు స్వీకరణ

బాపట్ల: నవంబర్ 10:-జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన అర్జీదారుల ఫిర్యాదులు, సమస్యలను స్వయంగా స్వీకరించారు.

వివిధ మండలాల నుంచి ప్రజలు తమ అర్జీలతో కలెక్టరేట్‌కు తరలివచ్చి సమస్యలను వివరించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, బాపట్ల ఆర్డీవో పి. గ్లోరియా కూడా ప్రజల అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత శాఖాధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డిఆర్డిఏ పీడీ లవన్న, డిపిఓ ప్రభాకర్ రావు, డ్వామా పీడీ విజయలక్ష్మి, డి.ఈ.ఓ పురుషోత్తం, మున్సిపల్ కమిషనర్ రాఘునాథ్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker