Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: రైతులకు అన్యాయం జరగదు – తుఫాన్ ప్రభావిత పంట నష్టాలపై పెమ్మసాని సమీక్ష

CENTRAL MINISTER REVIEW MEETING ON FLOOD

కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం గుంటూరులో పర్యటించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పెమ్మసాని మాట్లాడారు.4 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు గాను జిల్లాలోని పలు గ్రామాలు, పంట పొలాలు నీట మునిగాయి. పంట నష్టం గురించి కలెక్టరేట్లో ఇవాళ రివ్యూ చేసాము. టోటల్ క్రాప్ ఎస్టిమేషన్స్ ఎలా జరుగుతున్నాయి? కాంపన్సేషన్ ఇస్తున్నారు అనే అంశాలపై హార్టికల్చర్, అగ్రికల్చర్, సీసీఐ కాటన్ శాఖాధికారులతో రివ్యూ చేసాం. హార్టికల్చర్ తీసుకుంటే నష్టపోయిన బనానా, టర్మరిక్, వెజిటబుల్స్, ఫ్లోరీకల్చర్ వీటిల్లో వాళ్లకి టోటల్ కాస్ట్ కల్టివేషన్‌కి ఎంత అవుతుంది, మనం లాస్ ఎంత పే చేస్తూన్నాము. ఇప్పుడు సపోజ్ అరటి పంటకు ₹35,000 ఒక హెక్టార్ కు పే చేస్తున్నాం. టర్మరిక్‌కు ₹35,000 ఒక్కో హెక్టార్ కు. చెల్లిస్తున్నాము. ఈ క్రాప్ లాస్ కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా 60:40 కొంత ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటువంటి అమౌంట్స్ ఉన్నాయి. ఉదాహరణకు పసుపు తీసుకుంటే ₹50,000 అడిషనల్‌గా వచ్చే అవకాశం ఉంది. అంటే ₹35,000 మనం లాస్, అలాగే ₹50,000 ఇన్పుట్ సబ్సిడీ, అంటే ₹85,000 ఒక్కో హెక్టార్‌కి పసుపు రైతుకు, ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. వీటిలో ఎక్కడా లాప్సెస్ లేకుండా, వీటిని సిస్టమాటిక్‌గా అప్‌లోడ్ చేసి ప్రాపర్ అసెస్‌మెంట్ చేయిస్తున్నాం. ఇప్పుడు హార్టికల్చర్ కు దాదాపు 50 మంది విలేజ్ అసిస్టెంట్స్ ఉన్నారు, హార్టికల్చర్ అసిస్టెంట్స్ 100 గ్రామాల్లో ప్రాపర్ సర్వే చేసి అందిస్తారు. అగ్రికల్చర్ లో ఇక్కడ వరి ఇప్పటి వరకు దాదాపుగా 2,500 హెక్టార్స్ సబ్ మెర్జ్ అయిపోయింది. ఇవి కాకుండా ఇప్పుడు సీసీఐ వాళ్ళు కాటన్, ఇప్పుడు ఎంఎస్పీ ప్రైజ్ వచ్చేటప్పటికి ₹8,100 తీసుకొచ్చారు. ఇందులో సైక్లోన్ వల్ల మాయిశ్చర్ కంటెంట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు సీసీఐ అనేది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఫార్మర్స్‌ను సపోర్ట్ చేయటానికి, ఇట్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్ ఇంట్రెస్ట్ అనేది మరొకసారి గుర్తుచేస్తూ, ఎక్కడా ఈ చుట్టుపక్కల ప్రాంత రైతులకి ప్రభుత్వం అన్యాయం జరగకుండా, ప్రకృతి సహకరించకపోయినా కూడా ప్రభుత్వం సహకరించే విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రివ్యూ తీసుకున్నమని చెప్పారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button